బిచ్కుంద మండలంలోని సీతారాంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను సర్పంచ్ గంగారెడ్డి ప్రారంభించారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించి పనులు చేయాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఉపసర్పంచ్ రాములు పంచాయతీ కార్యదర్శి నందు వార్డు సభ్యులు నాగ బోయి, రూప్ సింగ్, మోహన్ రెడ్డి, బాలాజీ, భాగిర్త, కోప్సన్ సభ్యులు కిష్టాగౌడ్ రాములు అనిత గ్రామ ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
previous post