40.2 C
Hyderabad
April 19, 2024 15: 06 PM
Slider ప్రత్యేకం

22న పెళ్లి పీటలెక్కబోతున్న జవాన్ ను కూడా చంపేశారు

#Encounter

సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో దాదాపు 30 మంది మృతి చెందారు.

ఈ ఎన్ కౌంటర్ లో తన ఉన్నతాధికారిని కాపాడే యత్నం లో విజయనగరం జిల్లా గాజులరేగ కు చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జగదీష్ అశువులు బాసాడు.

వచ్చే నెల 22 పెళ్లి చేసుకోబోతున్న ఈ జగదీష్ ను..ఎన్ కౌంటర్ రూపంలో మృత్యువు బలిదీసుకోవడంతో గాజులరేగ విషాధ ఛాయలు అలముకున్నాయి.

Related posts

గంగమ్మ జాతర అంబిలి పంపిణీ!

Bhavani

దరువు అంజన్నకు జానపద కళానిది బిరుదు ప్రదానం

Satyam NEWS

వై ఎస్ కుటుంబంలో సఖ్యత కోసం మోడీ పెద్దరికం?

Satyam NEWS

Leave a Comment