సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో దాదాపు 30 మంది మృతి చెందారు.
ఈ ఎన్ కౌంటర్ లో తన ఉన్నతాధికారిని కాపాడే యత్నం లో విజయనగరం జిల్లా గాజులరేగ కు చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జగదీష్ అశువులు బాసాడు.
వచ్చే నెల 22 పెళ్లి చేసుకోబోతున్న ఈ జగదీష్ ను..ఎన్ కౌంటర్ రూపంలో మృత్యువు బలిదీసుకోవడంతో గాజులరేగ విషాధ ఛాయలు అలముకున్నాయి.