39.2 C
Hyderabad
April 23, 2024 17: 53 PM
Slider ముఖ్యంశాలు

ఆసిఫాబాద్ జిల్లా ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోల హతం

#Encounter

ఆసిఫాబాద్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలిసింది. కడంబా అడవుల్లో పోలీసులకు నక్సలైట్లు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం.

ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం అందింది. సంఘటన స్థలంలో రెండు తొపాకులు, రెండు బ్యాగులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు చేసిన ఎన్ కౌంటర్ నుంచి మైలవరపు అడేళ్లు అలియాస్ భాస్కర్, వర్గీస్, కాంతీ, లింగవ్వ తప్పించుకున్నట్లు తెలిసింది.

Related posts

ఘ‌నంగా చిన్న శ్రీశైలం యాద‌వ్ కుమారుడి వివాహ వేడుక‌

Satyam NEWS

స్పోర్ట్స్ మీట్ లో సందడి చేసిన జిహెచ్ఎంసి మహిళా కార్పొరేటర్లు

Satyam NEWS

తెలంగాణ మాల మహానాడుకు కరోనా వారియర్స్ అవార్డు

Satyam NEWS

Leave a Comment