ఆసిఫాబాద్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలిసింది. కడంబా అడవుల్లో పోలీసులకు నక్సలైట్లు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం.
ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం అందింది. సంఘటన స్థలంలో రెండు తొపాకులు, రెండు బ్యాగులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు చేసిన ఎన్ కౌంటర్ నుంచి మైలవరపు అడేళ్లు అలియాస్ భాస్కర్, వర్గీస్, కాంతీ, లింగవ్వ తప్పించుకున్నట్లు తెలిసింది.