32.2 C
Hyderabad
April 20, 2024 21: 57 PM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌

#Encounter

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్‌ బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో చర్ల మండలం పుట్టపాడు వద్ద మావోయిస్టులు వారికి తారసపడ్డారు.

దీంతో మావోయిస్టులు గ్రేహౌండ్స్‌ బృందంపై కాల్పులు జరిపారు. ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ఐవోఎస్‌ కమాండర్‌ రాజేశ్‌ ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో ఒక ఎస్‌ఎల్‌ఆర్‌ ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం..

Related posts

నో సింపతీ: అంకిత భావం అభివృద్ధిని చూసి ఓటెయ్యండి

Satyam NEWS

దళిత బందు కోసం జరిగే ధర్నాను జయప్రదం చేయండి: కెవిపిఎస్

Satyam NEWS

కదం తొక్కిన కర్షకులు: మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్

Satyam NEWS

Leave a Comment