27.7 C
Hyderabad
April 26, 2024 04: 31 AM
Slider మహబూబ్ నగర్

పెద్ద ఎత్తున రేషన్ బియ్యం స్వాధీనం

#Ration Rice

రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు ప్రధాన కేంద్రంగా ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రాంతంలో మరో అక్రమ స్టాక్ దొరికింది. ఊరుకొండ మండలంలోని ముచ్చర్లపల్లి గ్రామ శివారులో ఓ రైస్ మిల్లులో ప్రజా పంపిణీ బియ్యాన్ని ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు.

మొత్తం 107.15 క్వీన్టళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కల్వకుర్తి లోని ఎఫ్ సి ఐ  గోదాం కు తరలించారు.

ఈ సందర్భంగా ఒక ట్రాక్టర్, రెండు బొలెరో వాహనాలను స్వాధీనం చేసుకున్నాం అని ఎస్ ఐ విజయకుమార్ తెలిపారు. దాడులలో ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు నర్సింహారాజు, రవి కుమార్, రాంమోహన్ పాల్గొన్నారు.

Related posts

రఘురామకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

Satyam NEWS

మళ్లీ రణరంగమైన విజయనగరం కలెక్టరేట్

Satyam NEWS

తిరుపతి నగరంలో గోడకూలి వ్యక్తి మృతి

Satyam NEWS

Leave a Comment