మాజీ మంత్రి కృష్ణ యాదవ్ జన్మదినం సందర్భంగా జిహెచ్ఎంసి శానిటేషన్ వర్కర్స్ కు, నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు తూర్పు రామచందర్ ముదిరాజ్, దూసరి శ్రీనివాస్ గౌడ్, నర్సింగ్ యాదవ్, ఆర్.కె. బాబు, శ్రీశైలం యాదవ్, రాజేందర్ యాదవ్, భాస్కర్ యాదవ్, టిడిపి నాయకులు బొద్దుల జగ్గు యాదవ్,
కృష్ణ యాదవ్ యువసేన నాయకులు రాజు గుప్తా, దాడి గే జగన్, సోనూ భాయ్, గణేష్ గుప్తా, మజార్, సునీల్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, అశోక్, కుంకుమ నరేందర్, రాజిరెడ్డి, శ్రీకాంత్, లింగాల శ్రీకాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు