37.2 C
Hyderabad
April 19, 2024 11: 42 AM
Slider రంగారెడ్డి

నిత్యావసరాలు పంచిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

#MLC Kasireddy Narayanareddy

రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలంలోని కొండ్రిగానిబోడి తాండాలో ఈరోజు ఉదయం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి  నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. గ్రామస్ధులకు కోడిగుడ్ల తో పాటు నిత్యావసర వస్తువులను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి మాధవి కూడా పాల్గొన్నారు.

అనంతరం ఆరవ హరితహారం లో భాగంగా గాన్గుమర్ల తాండా గ్రామ పంచాయతీ శివారులోని రోడ్డుకు ఇరువైపులా సుమారు 2000 వేల చెట్లు వరకు నాటారు. అదేవిధంగా ఆమనగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందికి, రోగులకు త్రాగు నీటిని అందించే ట్యాంకును ప్రారంభించారు. ఆసుపత్రి సిబ్బంది ఒక్కొక్కరికీ 25 kgల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్ మండల, కడ్తాల మండలం ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Related posts

జెండా పండుగ పోస్టర్ ని ఆవిష్కరించిన శాసనసభ్యుడు శానంపూడి

Satyam NEWS

Thanks to CM: ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీ

Satyam NEWS

ఘనంగా ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment