34.2 C
Hyderabad
April 19, 2024 20: 25 PM
Slider కరీంనగర్

ఈటలకు బ్రహ్మరథం పట్టిన హుజురాబాద్ ప్రజలు

#etalarajendar

తాజా రాజకీయాలలో కేంద్ర బిందువు అయిన ఈటెల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణ దిశగా సాగుతున్నారు.

నేడు ఆయన తన సొంత నియోజకవర్గం అయిన హుజురాబాద్  చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

టీఆర్ఎస్ పార్టీ జెండా మోసింది చాలు ఇక బయటకు రండి అంటూ నినాదాలు చేశారు.

హైదరాబాద్ లోని తన నివాసం నుంచి భారీ కాన్వాయ్ తో నియోజకవర్గానికి వెళ్లిన ఈటల రాజేందర్ కు ప్రజలు జేజేలు పలికారు.

ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు రావడంతో మంత్రి వర్గం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.

Related posts

గిరిజనుల కష్టాలు తీర్చేందుకు సిద్ధమౌతున్న ప్రభుత్వం

Satyam NEWS

బైపాస్ రోడ్ లో లారీల ప్రయాణం నరకయాతన

Satyam NEWS

రోడ్డు ప్రక్కన చిరు వ్యాపారులపై అక్రమ చలాన్ల వసూలు నిలిపివేయాలి

Satyam NEWS

Leave a Comment