37.2 C
Hyderabad
March 29, 2024 19: 00 PM
Slider ముఖ్యంశాలు

బిజేపి లో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్

#Etala

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎట్టకేలకు బిజెపిలో చేరారు.

కేంద్ర మంతి ధర్మేంద్ర ప్రదాన్ ఈటల రాజేందర్ కు పార్టీ సభ్యత్వం ఇచ్చి కండువా కప్పారు.

మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ, గండ్ర నళిని, అశ్వద్ధామ రెడ్డి కూడా ఈటలతో బాటు బిజెపిలో చేరారు.

బిజెపి జాతీయ నాయకులు వారికి కండువా కప్పి ఆహ్వానించారు.

Related posts

డాక్టర్ చదలవాడ ను పరామర్శించిన మాజీ మంత్రి కాసు

Bhavani

డివైన్ పవర్:జూన్‌ 23 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

Satyam NEWS

రెడ్‌క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా శాఖ‌కు మ‌రో పుర‌స్కారం

Satyam NEWS

Leave a Comment