మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎట్టకేలకు బిజెపిలో చేరారు.
కేంద్ర మంతి ధర్మేంద్ర ప్రదాన్ ఈటల రాజేందర్ కు పార్టీ సభ్యత్వం ఇచ్చి కండువా కప్పారు.
మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ, గండ్ర నళిని, అశ్వద్ధామ రెడ్డి కూడా ఈటలతో బాటు బిజెపిలో చేరారు.
బిజెపి జాతీయ నాయకులు వారికి కండువా కప్పి ఆహ్వానించారు.