37.2 C
Hyderabad
March 29, 2024 20: 33 PM
Slider హైదరాబాద్

రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి

#mla kaleru venkatesh

రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆడ్డబిడ్డ కోసం ఇస్తున్న పథకాలు దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వటం లేదని ఆయన తెలిపారు. బుధవారం హిమాయత్ నగర్ ఎమ్మార్వో కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు మొత్తం 37,04,292/- కళ్యాణ లక్ష్మీ చెక్కులను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉమారమేశ్ యాదవ్, అమృత, ఎమ్మార్వో లలిత, నాయబ్ ఎమ్మార్వో ఆసిఫ్ ఖాన్, స్పెషల్ ఆర్ఐ జగదీష్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏపి అవినీతి నిరోధక శాఖ అధికారుల్లో కరోనా కల్లోలం

Satyam NEWS

ఫిన్ క్యాబ్ వైర్లను సందర్శించిన సిబిఐటి విద్యార్ధులు

Bhavani

కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment