39.2 C
Hyderabad
March 29, 2024 14: 36 PM
Slider కడప

ప్రచారం ముగిసినా రోడ్లపైనే ఉన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే

#JammalamaduguMLA

మునిసిపల్ ఎన్నికల ప్రచారం ముగిసినా రోడ్లపై తిరుగుతూనే ఉన్న కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై బిజెపి నాయకుడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

నిన్నటి తోనే ప్రచార పర్వం ముగిసినా కూడా రోడ్ల పై అనుచరులతో జమ్మలమడుగు పట్టణం లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తిరుగుతున్నారని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు.

నిన్నటి రోజున ప్రచారం అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు ఉదయం జమ్మలమడుగు పాత బస్టాండ్ సెంటర్ నుండి  తన అనుచరులతో ఎమ్మెల్యే ములే సుధీర్ రెడ్డి తిరుగుతున్నట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి.

Related posts

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

Satyam NEWS

సమాజ్‌వాది పార్టీకి దెబ్బ.. బీజేపీలోకి నలుగురు నేతలు

Sub Editor

మత్తుపదార్ధాల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి

Satyam NEWS

Leave a Comment