Slider పశ్చిమగోదావరి

కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి

#Manikyalarao

కరోనా మహమ్మారి సోకడంతో మాజీ మంత్రి  మాణిక్యాలరావు మరణించారు. కొద్ది రోజుల కిందట కరోనాతో  హాస్పిటల్లో చేరిన ఆయన తుది శ్వాస విడిచారు. బిజెపి లో ముఖ్య నాయకుడైన ఫైడికొండ మాణిక్యాలరావు కరోనాతో మరణించడం ఆ ప్రాంత ప్రజల్లో విషాదం నింపింది.

కరోనాను జయంచి తిరిగొస్తానంటూ వీడియో కూడా ఆయన విడుదల చేశారు. విజయవాడ హెల్ప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నేడు మరణించారు.

Related posts

బాదుడే బాదుడు.. ఆర్టీసీ చార్జీలపై..టీడీపీ ఆందోళన

Satyam NEWS

బూతు…. బూతు…: రేవంత్ రెడ్డిపై తొడగొట్టి బూతులు మాట్లాడిన మంత్రి

Satyam NEWS

క్రూడ్ ఫెలో: కాపు కాశాడు కాటు వేద్దామని చూశాడు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!