39.2 C
Hyderabad
March 29, 2024 14: 53 PM
Slider పశ్చిమగోదావరి

కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి

#Manikyalarao

కరోనా మహమ్మారి సోకడంతో మాజీ మంత్రి  మాణిక్యాలరావు మరణించారు. కొద్ది రోజుల కిందట కరోనాతో  హాస్పిటల్లో చేరిన ఆయన తుది శ్వాస విడిచారు. బిజెపి లో ముఖ్య నాయకుడైన ఫైడికొండ మాణిక్యాలరావు కరోనాతో మరణించడం ఆ ప్రాంత ప్రజల్లో విషాదం నింపింది.

కరోనాను జయంచి తిరిగొస్తానంటూ వీడియో కూడా ఆయన విడుదల చేశారు. విజయవాడ హెల్ప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నేడు మరణించారు.

Related posts

క‌రోనా రోగుల‌కు ఉత్త‌మ సేవ‌లందించ‌ట‌మే ల‌క్ష్యం

Satyam NEWS

26 జిల్లాలకు బీజేపీ ఇన్‌ఛార్జిల పేర్లు ప్రకటన

Satyam NEWS

సత్తెనపల్లి లో నారా రోహిత్ సందడి

Satyam NEWS

Leave a Comment