రాజంపేట మాజీ శాసన సభ్యుడు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాజంపేట నియోజకవర్గం లోని పలు సమస్యలు ముఖ్యమంత్రి కి వివరించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు తెలిసింది.
previous post
next post