36.2 C
Hyderabad
April 23, 2024 21: 34 PM
Slider హైదరాబాద్

అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగపరుచుకోవాలి

#nvssprabhakar

పోలీసు యంత్రాంగంలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతిక సేవలను సద్వినియోగపరుచుకోవాలని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ సూచించారు. మంగళవారం ప్రభాకర్ వ్యవసాయ క్షేత్రంలో పచ్చి గడ్డి కోస్తుండగా నవరత్నాల ఉంగరం పోయింది.  ఈ విషయాన్ని రాచకొండ సి పి కి తెలియజేశారు.  ఉన్నత స్థాయి సాంకేతిక బృందం తనిఖీలు నిర్వహించారు. పోలీసు యంత్రాంగం డాగ్స్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్లు సహాయంతో నిమిషాల మీద  ఈ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఉంగరాన్ని  కనుగొన్నారు.  రాచకొండ  పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు

Satyam NEWS

అమరావతి రైతులు కొత్త సంవత్సరం జరుపుకోవద్దు

Satyam NEWS

ఎన్నికలకు సిద్ధం: మహానాడు లో చంద్రబాబు వెల్లడి

Satyam NEWS

Leave a Comment