39.2 C
Hyderabad
April 25, 2024 18: 58 PM
Slider జాతీయం

ఏప్రిల్ 1న ‘పరీక్షా పే చర్చ’

exam discussion' on April 1

విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్న వేళ ‘పరీక్షా పే చర్చ’ ఐదో విడత కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 1న తల్కరా స్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో విద్యా ర్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి చర్చిస్తారు. పరీక్షలను సమర్థంగా ఎదుర్కొనే దిశగా వారిని మానసికంగా సిద్ధం చేస్తారు. ఒత్తిడిని జయించే చిట్కాలు బోధిస్తారని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Related posts

వచ్చే ఎన్నికల్లో పల్నాడు పౌరుషాన్ని జగన్ రెడ్డికి చూపిద్దాం

Satyam NEWS

30 days: వివాదాలకు తలవంచని ‘‘భారత్ జోడో’’ యాత్ర

Satyam NEWS

రిక్వెస్ట్: బార్ బర్ షాపులను ప్రభుత్వ ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment