విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్న వేళ ‘పరీక్షా పే చర్చ’ ఐదో విడత కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 1న తల్కరా స్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో విద్యా ర్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి చర్చిస్తారు. పరీక్షలను సమర్థంగా ఎదుర్కొనే దిశగా వారిని మానసికంగా సిద్ధం చేస్తారు. ఒత్తిడిని జయించే చిట్కాలు బోధిస్తారని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వెల్లడించింది.
previous post
next post