కడప జిల్లాలో అధికార వైసీపీ లోకి వలసలు వెల్లువలా సాగుతున్నాయి. రాజంపేట మండలం లోని మేడా నిలయంలో సోమవారం నందలూరు మండలంలోని నల్లతిమ్మాయిపల్లి కి చెందిన తిప్పన కృష్ణా రెడ్డి , గడికోట నరసింహా రెడ్డి , చింతలకుంట అమర్నాథ్ రెడ్డి ల్, చింతలకుంట రవీంద్రా రెడ్డి వైసీపీలో చేరారు.
ఇంకా నల్ల తిమ్మాయిపల్లి కి చెందిన 20 కుటుంబాలవారు ఎమ్మెల్యే చేతుల మీదుగా వైఎస్ఆర్సిపి పార్టీ కండువా వేసుకొని వైఎస్సార్సీపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నందలూరు సింగల్ విండో అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కుందా నెల్లూరు వెంకటేశ్వర్ రెడ్డి, ఎన్నారై మల్లికార్జున్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.
జెండర్ ప్రాబ్లెమ్ : ఆడంగి వెధవల్లా వెనక దాక్కుంటున్నారా?