తెలంగాణలో గ్రూప్-4 దరఖాస్తుల గడువును పొడిగించారు. దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. ఇప్పటివరకు గ్రూప్-4కు 8,47,277 మంది దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే 34,247 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొంది.
previous post
next post