37.2 C
Hyderabad
March 28, 2024 18: 29 PM
Slider ముఖ్యంశాలు

గ్రూప్-4 దరఖాస్తుల గడువు పొడిగింపు

#tspsc

తెలంగాణలో గ్రూప్‌-4 దరఖాస్తుల గడువును పొడిగించారు. దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ప్రకటించింది. ఇప్పటివరకు గ్రూప్-4కు 8,47,277 మంది దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ వెల్లడించింది. సోమవారం  ఒక్కరోజే 34,247 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొంది.

Related posts

దత్త జయంతి సందర్భంగా నగర పురవీధులలో షిర్డీ సాయినాథుని భిక్షాటన

Satyam NEWS

అనుమానాస్పద పరిస్థితుల్లో వివాహిత మృతి

Satyam NEWS

మహిళల హక్కుల పోరాట యోధురాలు సావిత్రి బాయి పూలే

Satyam NEWS

Leave a Comment