34.2 C
Hyderabad
May 19, 2025 17: 40 PM
Slider మహబూబ్ నగర్

కరోనా కేసులు పెరుగుతున్నందున తగిన వసతులు కల్పించాలి

#Kalwakurthy Collector

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ కార్యాలయాన్ని బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి సందర్శించారు. ఈ సందర్భంగా గా కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ ఎడమ సత్యం పట్టణ అభివృద్ధి గూర్చి చర్చించారు.

అదేవిధంగా పట్టణంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు విజృంభించడంతో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తగిన వసతులు కల్పించాలని మన చౌదరిని కోరారు. ఈ కార్యక్రమంలో  కమిషనర్ జాకీర్ అహ్మద్, మున్సిపల్ వైస్ చైర్మన్ షాహిద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సూప‌ర్ఉమెన్ మూవీ ఇంద్రాని నుండి న‌టి ఫ్ర‌నైట జిజిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

Satyam NEWS

పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్న కుటుంబం

Satyam NEWS

మహిళలు ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలి: తస్లీమా

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!