33.2 C
Hyderabad
April 26, 2024 02: 14 AM
Slider మహబూబ్ నగర్

కరోనా కేసులు పెరుగుతున్నందున తగిన వసతులు కల్పించాలి

#Kalwakurthy Collector

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ కార్యాలయాన్ని బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి సందర్శించారు. ఈ సందర్భంగా గా కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ ఎడమ సత్యం పట్టణ అభివృద్ధి గూర్చి చర్చించారు.

అదేవిధంగా పట్టణంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు విజృంభించడంతో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తగిన వసతులు కల్పించాలని మన చౌదరిని కోరారు. ఈ కార్యక్రమంలో  కమిషనర్ జాకీర్ అహ్మద్, మున్సిపల్ వైస్ చైర్మన్ షాహిద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

PRTU TS ఆధ్వర్యంలో నల్ల బ్యడ్జీలతో నిరసన

Satyam NEWS

మే 7 వరకు ఎలాంటి సడలింపులు లేవు

Satyam NEWS

టిడిపి తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం: భత్యాల

Satyam NEWS

Leave a Comment