30.7 C
Hyderabad
April 19, 2024 10: 17 AM
Slider ప్రకాశం

బెస్తవారిపేట మండలంలో నకిలీ బంగారం కలకలం

#prakasamdistrict

ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో నకిలీ బంగారు బిస్కెట్లు విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులు రిమాండ్ కు తరలించారు. బేస్తవారిపేట మండలం చిన్న ఓబునేని పల్లి గ్రామానికి చెందిన గురువర్ కుమార్ కు ఫోన్ ద్వారా పరిచయమైన కోటేశ్వరమ్మ, సురేష్ మాయమాటలు చెప్పి తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు ఇప్పిస్తామని గురువర్ కుమార్ ను రెండు లక్షల రూపాయలు తీసుకొని మోసగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అనంతరం నిందితులను రిమాండ్ కు తరలించినట్లు కంభం సీఐ రాజేష్ కుమార్ వెల్లడి.

Related posts

కరోనా హెల్ప్: తోచిన సాయం చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు

Satyam NEWS

ఎల్ఆర్ఎస్ తో పేద మధ్యతరగతి వారిని దోపిడి చేస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

కూర‌గాయ‌ల మార్కెట్ త‌ర‌లింపుపై జ‌న‌సేన ఆగ్ర‌హాం

Sub Editor

Leave a Comment