Slider శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాలో దొంగనోట్ల కల్లోలం

#fakenotes

శ్రీకాకుళం జిల్లాలో దొంగనోట్ల కల్లోలం చెలరేగింది. జిల్లాలోని మెలియాపుట్టి మండలం పట్టుపురం వద్ద దొంగనోట్లతో ఆరుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. నిందితుల వద్ద నుండి మొత్తం 57 లక్షల రూపాయల దొంగనోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా వారి నుంచి దొంగ నోట్ల ప్రింటింగ్ మిషన్ ను కరూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగనోట్ల ముఠా వెనుక ఎవరు ఉన్నారు అనే దానిపై ఆసక్తి రేగుతున్నది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ఆఫ్ఘనిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి: 19 మంది మృతి

Satyam NEWS

లాక్ డౌన్ వేళ ఐఐటీ-జేఈఈ, నీట్ ఆన్ లైన్ మాక్ టెస్టులు

Satyam NEWS

మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో ఊరట

Satyam NEWS

Leave a Comment