30.7 C
Hyderabad
April 19, 2024 08: 33 AM
Slider గుంటూరు

రాజధానికి చెందిన మరో రైతు గుండె ఆగింది

save amaravathi 30

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మరో రైతు చనిపోయాడు. అమరావతి ల్యాండ్ పూలింగ్ కి ఏకరంన్నర పొలం ఇచ్చిన రాంబాబు (40) అనే రైతు గుండె పోటుతో మరణించాడు. రాంబాబు రాజధాని తరలిపోతుంది అనే మనోవేదనకు గురి అయినట్లు స్థానికుల వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ రాంబాబు భౌతిక కాయాన్ని సందర్శించి,  నివాళులు అర్పించారు. రాంబాబు కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.

Related posts

సీఎఫ్ఐ ఏపీ ప్రధాన కార్యదర్శి గా లలిత్ కుమార్

Satyam NEWS

ఏపీలో 53 మంది డీఎస్పీ లు బదిలీలు

Bhavani

కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇందిరాగాంధీ బాటను ఎంచుకోవాలి

Satyam NEWS

Leave a Comment