గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మరో రైతు చనిపోయాడు. అమరావతి ల్యాండ్ పూలింగ్ కి ఏకరంన్నర పొలం ఇచ్చిన రాంబాబు (40) అనే రైతు గుండె పోటుతో మరణించాడు. రాంబాబు రాజధాని తరలిపోతుంది అనే మనోవేదనకు గురి అయినట్లు స్థానికుల వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ రాంబాబు భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. రాంబాబు కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
previous post