25.2 C
Hyderabad
March 22, 2023 22: 12 PM
Slider జాతీయం ముఖ్యంశాలు

రాజ్యసభకు మన్మోహన్ సింగ్ ఏకగ్రీవ ఎన్నిక

manmohan singh

మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో అసోం నుంచి రాజ్యసభకు ఎన్నిక కాగా, ఇప్పుడు మరోసారి రాజ్యసభ సభ్యుడిగా రాజస్థాన్ నుంచి ఎన్నికయ్యారు. అస్సాం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌ పదవీకాలం ముగియడంతో.. ఒక సీటు తమకు తమిళనాడు నుంచి ఇవ్వాలని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ డీఎంకేను కోరింది. అయితే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ రిక్వెస్ట్‌‌‌‌‌‌‌‌కు డీఎంకే నో చెప్పింది. దీంతో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ నుంచి మన్మోహన్ సింగ్  రాజ్య సభకు నామినేషన్ వేశారు. మరో నామినేషన్ ఏదీ రాకపోవడంతో మన్మోహన్ సింగ్ ఎన్నిక ఏకగ్రీవం అయింది.

Related posts

ఆది పినిశెట్టి ‘క్లాప్’ షూటింగ్ పునఃప్రారంభం

Sub Editor

ఎట్టకేలకు జరిగిన ఢిల్లీ మేయర్ ఎన్నిక: ఆప్ విజయం

Satyam NEWS

ఉప్పొంగుతున్న కృష్ణా, భీమా నదులు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!