28.7 C
Hyderabad
April 20, 2024 03: 41 AM
Slider గుంటూరు

పెనుమాకలో రైతుల నిరసన దీక్ష

formers

తాడేపల్లి మండలం పెనుమాక గ్రామములో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 333 వ రోజు శనివారం నిర్వహించారు.

మూడు రాజధానులకు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని,పెనుమాక గ్రామ బొడ్డురాయి సెంటర్ వద్ద నిన‌దించారు.

ఈ నిరసన కార్యక్రమంలో మంగళగిరి రురల్ మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తిరువీధుల బాపనయ్య సంఘీభావం తెలియజేసారు. ఈ నిరసనలో షేక్ సాబ్ జాన్, మన్నవ వెంకటేశ్వరరావు, పఠాన్ జానీ ఖాన్, మన్నవ సుబ్బారావు, ముప్పేర మాణిక్యాలరావు, ముప్పేర సుబ్బారావు, మాదల లక్ష్మీనారాయణ, మన్నవ కృష్ణారావు, పలగాని కృష్ణ, ముప్పేర ప్రవీణ్
తదితర రైతులు పాల్గొన్నారు

Related posts

రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే

Satyam NEWS

ఉరి శిక్ష అమలు వైపు నకు ఒక్కో అడుగు ముందుకు

Satyam NEWS

గ్రీవియన్స్ సెల్ ఫిర్యాదులకు సత్వర న్యాయం

Sub Editor

Leave a Comment