గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామములో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 351వ రోజు బుధవారం నిర్వహించారు.
మూడు రాజధానుల కు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని,పెనుమాక గ్రామ బొడ్డురాయి సెంటర్ వద్ద నినాదించారు.
ఈ నిరసన కార్యక్రమంలో లో రైతులు, కళ్ళం రాజశేఖర రెడ్డి, పఠాన్ జానీఖాన్,ముప్పేర సదాశివరావు, గుంటక సాంబిరెడ్డి ,షేక్ సాబ్ జాన్ ,కళ్ళం శ్రీనివాసరెడ్డి,ముప్పేర మాణిక్యాలరావు,మన్నవ సుబ్బారావు,ముప్పేర సాంబశివరావు,మన్నవ కృష్ణారావు,ముప్పేర సుబ్బారావు,మాదల లక్ష్మీనారాయణ, కొల్లి నాగార్జున,కళ్ళం రామిరెడ్డి, మన్నవ శ్రీనివాసరావు తదితర రైతులు పాల్గొన్నారు.