32.2 C
Hyderabad
April 20, 2024 21: 08 PM
Slider గుంటూరు

పెనుమాకలో 351వ రోజు రైతుల నిరసన దీక్ష

#PenumakaFarmers

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామములో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 351వ రోజు బుధవారం నిర్వహించారు.

మూడు  రాజధానుల కు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి  అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని,పెనుమాక గ్రామ బొడ్డురాయి సెంటర్ వద్ద నినాదించారు.

ఈ నిరసన కార్యక్రమంలో లో రైతులు, కళ్ళం రాజశేఖర రెడ్డి, పఠాన్ జానీఖాన్,ముప్పేర సదాశివరావు, గుంటక సాంబిరెడ్డి ,షేక్ సాబ్ జాన్ ,కళ్ళం శ్రీనివాసరెడ్డి,ముప్పేర మాణిక్యాలరావు,మన్నవ సుబ్బారావు,ముప్పేర సాంబశివరావు,మన్నవ కృష్ణారావు,ముప్పేర సుబ్బారావు,మాదల లక్ష్మీనారాయణ, కొల్లి నాగార్జున,కళ్ళం రామిరెడ్డి, మన్నవ శ్రీనివాసరావు తదితర రైతులు పాల్గొన్నారు.

Related posts

మద్య నిషేధం డొల్ల మద్యం బాటిళ్లు ఫుల్లు

Satyam NEWS

రెబెల్ వాయిస్: వైసీపీలో మరో ధిక్కార స్వరం

Satyam NEWS

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని రగిలింద్దాం: శీతల రోషపతి

Satyam NEWS

Leave a Comment