22.7 C
Hyderabad
February 14, 2025 01: 39 AM
Slider ఆంధ్రప్రదేశ్

జైలుకు వెళ్లి వచ్చిన రైతులకు ఘన స్వాగతం

farmers released

గత రాత్రి తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేసిన రైతులు బెయిల్ పై విడుదల అయ్యారు. కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులపై దాడి చేసినట్లు వచ్చి ఆరోపణల నేపథ్యంలో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ఈ రైతులను బెయిల్ పై విడుదల చేయడంతో రాజధాని గ్రామాలైన పెదపరిమి, తుళ్లూరు లలో ని రైతులు ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీగా వెళ్లి పూలతో రైతులకు ఘన స్వాగతం పలికారు. జై అమరావతి జై జై అమరావతి అని నినాదాలు చేసుకుంటూ వారు జైలు నుంచి బయటకు వచ్చారు.

Related posts

8 ఏళ్ల బాలిక పై అత్యాచారం హత్య కేసు నిందితుడికి ఉరిశిక్ష

mamatha

ఎక్క‌డిక్క‌డ వాహ‌నాల త‌నిఖీ….అడుగడునా పోలీసు నిఘా!

Satyam NEWS

పంచలోహ విగ్రహాల దొంగను అరెస్టు చేసిన ప్రకాశం పోలీసులు

Satyam NEWS

Leave a Comment