28.7 C
Hyderabad
April 20, 2024 03: 55 AM
Slider కడప

మాడ్ నెస్ : ఇద్దరు కూతుళ్లను బావిలో తోసేసిన తండ్రి

father killed

కడప జిల్లా  గోపవరం మండలం శ్రీనివాసపురంలో విషాదం చోటుచేసుకుంది. తన ఇద్దరు కూతుళ్లను కన్న తండ్రే బావిలో కి తోసేశారు. ఈ హోరం చేసిన వ్యక్తిని  చిన్న బాలకొండయ్య గా పోలీసులు గుర్తించారు. అయితే అతను ఇప్పుడు పరారీ అయ్యాడు. బావిలో భావన 11, శోభన 8, మృతదేహాలు లభ్యమయ్యాయి. బాలకొండయ్య భార్య  బుజ్జమ్మ గతంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.

బావిలో చిన్న బాలకోండయ్య చిన్న కుమార్తె భావన మృతదేహం ఆలస్యం గా లభ్యం అయ్యింది. ఫైర్  పోలీస్ సిబ్బంది బావిలోని నీటిని మోటార్ల సహాయంతో తోడి వేయడంతో మృతదేహం బయట పడింది. కూతుళ్ళను బావిలోకి తోసేసి  తండ్రి చిన్న బాలకోండయ్య పరారీ కాగా,తాను బ్రతికే ఉన్నానంటూ గ్రామస్తులకు ఫోన్ చేసి చెప్పాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

జగనన్న ఇళ్లకు లేదు కానీ అక్రమాలకు మాత్రం పుష్కలంగా ఇసుక

Satyam NEWS

తట్ట కంకర తాపీ సిమెంటు వేయలేని జగన్ ప్రభుత్వం

Satyam NEWS

సహకరించని టీడీపీ

Murali Krishna

Leave a Comment