33.2 C
Hyderabad
April 26, 2024 01: 04 AM
Slider అనంతపురం

పిల్లల ను చంపిన కన్న తండ్రి

#FatherKilledSons

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో మతిస్థిమితం లేని తండ్రి  రవి చేతిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

కవల పిల్లలు అయిన ఐదేళ్ల సుదీప్, సుధీర్ లను రవి చింపేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి పొద్దుపోయాక తన ఇద్దరు కొడుకులను తీసుకెళ్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గొంతు నులిమి చంపి అతను పూడ్చి పెట్టాడు.

సమాచారం తెలుసుకున్న స్థానికులు ఫారెస్ట్ లోకి వెళ్లి పూడ్చి పెట్టిన ఇద్దరు చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు.

కళ్యాణదుర్గం రూరల్ ఎస్ఐ సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకుని  తండ్రి రవిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Related posts

పురాతన ఆలయాలకు పూర్వ వైభవం

Bhavani

గాంధీ నగర్ లక్ష్మీ గణపతి ఆలయానికిఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Satyam NEWS

టీడీపీ కార్యకర్త పై వైసీపీ కార్యకర్తల దాడి

Satyam NEWS

Leave a Comment