37.2 C
Hyderabad
April 19, 2024 13: 43 PM
Slider ఆదిలాబాద్

ప్రతిభ చూపిన గిరిజన గురుకుల విద్యార్ధులకు సన్మానం

#JoguPremendar

గురుకుల కళాశాలలో చదువుతూ దేశంలోని అత్యున్నత పీజీ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన విద్యార్థులను ఆదిలాబాద్ పట్టణంలో ఘనంగా సన్మానించారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన డిగ్రీ గురుకుల కళాశాలలో చదివిన విద్యార్ధులు విశేష ప్రతిభ కనబరిచారు.

 గిరిజనులైన ఈ విద్యార్ధులు సాధించిన విజయం అందరికి స్ఫూర్తినిస్తుందని వారిని సన్మానించిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేంద్ర అన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా  క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి శ్రీనివాస స్వామి పాల్గొన్నారు.

Related posts

గుంతల రోడ్ల రిపేరుకు చర్యలు

Satyam NEWS

నెల్లూరు కోర్టులో చోరీ న్యాయవ్యవస్థకే మాయని మచ్చ

Satyam NEWS

36 లక్షల నిధులతో ఉప్పల్ ముదిరాజ్ భవన నిర్మాణానికి భూమి పూజ

Satyam NEWS

Leave a Comment