ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ సర్కిల్లోని చిల్కానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నూతన డివిజన్ అధ్యక్షునిగా పల్లె నర్సింగరావు, ఎస్సీ సెల్ అధ్యక్షునిగా మొగిలిపాక రామచందర్, మైనార్టీ సెల్ అధ్యక్షునిగా ఎస్కె.అబ్బుబాయ్, టీఆర్ఎస్కెవి.అధ్యక్షునిగా సందేపల్లి శ్రీనివాస, యువజన విభాగం అధ్యక్షునిగా సీతరాజుయాదవ్ లను ఉద్యమకారులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిట్టల నరేష్ముదిరాజ్ ఘనంగా శాలువాతో సత్కరించారు.
కార్యక్రమంలో ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి డా. భాస్కర్యువజన విభాగం ఉపాధ్యక్షులు కాల్వల సంతోష్, విద్యార్ధి విభాగం అధ్యక్షులు యాసరేని నరేష్, నాయకులు గుడి మధుసూధన్రెడ్డి, కొంపల్లి రవీందర్ముదిరాజ్, మాజీ అధ్యక్షులు చేర్యాల శ్రీనివాస్, ఉధ్యమకారులు పార్నంది నర్సింగరావు, ఈ రెల్లి రవీందర్రెడ్డి, సకినాల ప్రసాద్నేత, కొంపల్లి రాజుముదిరాజ్,వేముల రమేష్, సదానందచారి ,యదగిరి, దేప అనసూర్య, పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.