మహా కుంభమేళాలో మరో భారీ ప్రమాదం చోటు చేసుకున్నది. సెక్టార్ 22లో భారీ ఎత్తున అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్ 22లో చెలరేగిన మంటలలో టెంట్లు మొత్తం తగలబడిపోయాయి. ఫైర్ సిబ్బంది మంటలు అదుపుచేస్తున్నారు. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు.
previous post
next post