37.2 C
Hyderabad
April 18, 2024 21: 54 PM
Slider హైదరాబాద్

కూకట్ పల్లిలో దుండగుల కాల్పుల కలకలం

#kukatpally

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో కాల్పుల కలకలం సంచలనం సృష్టించింది. హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు వద్ద ఆగంతకులు కాల్పులు జరిపారు.

ఏటీఎం మిషన్ లో డబ్బులు రీఫిల్ చేస్తుండగా దుండగులు కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డ్ తో పాటు ఏటీఎం సిబ్బందిపై అగంతకులు కాల్పులు జరిపారు.

ఇద్దరు పై కాల్పులు జరిపి డబ్బులను దోచుకెళ్లారు. డబ్బులు రీఫిల్ చేస్తుండగా కాల్పులు జరిపారని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు.

కాల్పుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. దోపిడీకి పాల్పడ్డ నిందితుల కోసం పోలీసులు గాలింపు మొదలు పెట్టారు.

Related posts

కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన టీఆర్ఎస్ నేతలు

Satyam NEWS

విద్యుత్ “ట్రూ అప్” చార్జీలకు వ్యతిరేకంగా తిరుపతిలో కాంగ్రెస్ ధర్నా

Satyam NEWS

జగదీశ్వర్ గౌడ్ కు శుభాకాంక్షలు చెప్పిన కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

Leave a Comment