25.7 C
Hyderabad
May 24, 2025 08: 53 AM
Slider హైదరాబాద్

ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ

#FishMedicine

హైదరాబాద్ లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ కి రంగం సిద్ధం అయింది. తెలంగాణ రాష్ట్రంలో మృగశిర కార్తె ప్రవేశం నేపథ్యంలో జూన్ 8, 9 తేదీల్లో ఆస్తమా రోగులకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు.  ఆస్తమా రోగులు చేప ప్రసాదం పంపిణీ కి 5 నుంచి 6 లక్షల మంది వస్తారని, అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్,  కర్ణాటక, ఒడిశా ప్రాంతాల నుంచి లక్షలాది మంది ఆస్తమా బాధితులు చేప ప్రసాదం తీసుకునేందుకు వస్తారు అని తెలిపారు.

Related posts

మళ్లీ తల్లి కాబోతున్న కరీనా కపూర్

Satyam NEWS

[Official] Amino Acid Supplements For Weight Loss Weight Loss Skinny Pill

mamatha

స్పెషల్ పార్టీ పోలీసులకు సేఫ్టీ కిట్స్ పంపిణీ

Satyam NEWS
error: Content is protected !!