38.2 C
Hyderabad
April 25, 2024 12: 31 PM
Slider శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాకు చేరబోతున్న మత్స్యకారులు

fishermen

సంవత్సరంన్నర క్రితం నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి మత్స్యకారులు సముద్రంలో  చేపల వేటకు వెళ్లి దారి తప్పి పాకిస్తాన్ దేశం తీర రక్షణ దళాలకు పట్టుబడ్డారు. అప్పటి నుంచి అక్కడ జైల్లో మగ్గుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, భారతదేశ ప్రధాని మోడీ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి తో మాట్లాడి వారిని తిరిగి తీసుకువచ్చారు. దీంతో మత్స్యకారులు కుటుంబాలలో ఆనందం వెల్లివిరిసింది.

శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంపీ రామ్మోహన్ నాయుడు, వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి తీవ్రస్థాయిలో కృషి చేసి, మత్స్యకారులను విడిపించడం లో ప్రధాన పాత్ర వహించారు. ఈ మత్స్యకారులు నేటి సాయంత్రం శ్రీకాకుళం చేరబోతున్నట్లు మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ వారధి ఎర్రయ్య, మూగి శ్రీరాములు, అంబటి రాంబాబు, మూగి గురుమూర్తి, కర్రీ తాతారావు తెలిపారు.

Related posts

అనారోగ్యంతో పెద్దమ్మ తల్లి గుడి పూజారి మృతి

Satyam NEWS

పేద బ్రాహ్మణ కుటుంబాన్ని ఆదుకున్న మానవతామూర్తులు

Satyam NEWS

‘స్పందన’దృశ్య శ్రవ్య సంచికల ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment