40.2 C
Hyderabad
April 24, 2024 18: 47 PM
Slider ఖమ్మం

ఉగ్ర రూపం దాల్చిన గోదావరి నదీ ప్రవాహం

Godavari 1

క్రమంగా పెరుగుతున్న వరద నీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు పోటెత్తుతున్నదని అధికారులు తెలిపారు.

43 అడుగుల ఎత్తుకు రాగానే గోదావరి లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 45.4 అడుగుల ఎత్తున గోదావరి ప్రవహిస్తున్నది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కుల జల ప్రవాహం ఉంది.

ఇదే రీతిలో వరద నీరు కొనసాగితే ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది.

Related posts

తెల‌గ సంక్షేమం కోసం కృషి చేస్తున్న వైసీపీ పార్టీ: ధర్మాన

Satyam NEWS

పొంగులేటికి గ్రామీణ జిల్లాల కానిస్టేబుల్ అభ్యర్థుల వినతి

Bhavani

పోటీ పరీక్షలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు

Satyam NEWS

Leave a Comment