Slider జాతీయం

నూతన పార్లమెంట్ భవనంలో వరద నీరు

#parliamentbuilding

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం వరదల్లో చిక్కుకుంది. కొద్దిపాటి వర్షానికే భవనంలో పలికి వర్షపు నీరు చేరి ఇబ్బంది కరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. భవనం పైకప్పు నుంచి కూడా నీరు లీకైన వీడియోను కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ షేర్ చేసిన విషయం తెలిసిందే. రూ. 970 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని ఏడాది క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

Related posts

అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని పరామర్శించిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

Satyam NEWS

బహిరంగ సభలో కుప్పకూలిపోయిన గుజరాత్ ముఖ్యమంత్రి

Satyam NEWS

భార్య చేతిలో కానిస్టేబుల్ దారుణ హత్య

mamatha

Leave a Comment

error: Content is protected !!