30.7 C
Hyderabad
April 24, 2024 02: 05 AM
Slider హైదరాబాద్

పేదలకు ఆకలి తీర్చిన కార్పొరేటర్ మాధవి

#Corporetor Madavi

హైదరాబాద్ శివారులోని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8 వ డివిజన్ కార్పొరేటర్ లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి నేడు 300 వందల మంది పేదల ఆకలి తీర్చారు. వారికి ఉచితంగా భోజన పాకెట్స్, బట్టర్ మిల్క్ , వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం డివిజన్ కార్పొరేటర్ మాధవి రఘుపతి రెడ్డి  అహర్నిశలు పాటు పడుతున్నారని ప్రశంసించారు. ఈ  కార్యక్రమంలో డివిజన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు లేత ఆకుల రఘుపతి రెడ్డి, టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రయివేటు టీచర్లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

Satyam NEWS

మరో 48 గంటల పాటు భారీ వర్షాలు

Satyam NEWS

రోడ్ ప్ర‌మాదల నివార‌ణ‌కు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లే మార్గం….!

Satyam NEWS

Leave a Comment