28.7 C
Hyderabad
April 25, 2024 04: 15 AM
Slider పశ్చిమగోదావరి

Food poison: 15 మంది పిల్లలు ఆసుపత్రి పాలు

ఏలూరు జిల్లా పెదవేగి మండలం కుచింపూడి ప్రభుత్వ పాఠశాలలో 15మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వారిని పెదవేగి ప్రభుత్వ హాస్పిటల్ కి చికిత్స కోసం తరలించారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి, ఏలూరు ఆర్ డి ఓ విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలపై పాఠశాల ఉపాధ్యాయులను, వైద్యాధికారుల ను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆరాతీస్తున్నారు. కలెక్టర్ వెంట పెదవేగి తహసీల్దార్ ఎన్. నాగరాజు.ఎం పి డి ఓ రాజ్ మనోజ్ తదితరులున్నారు.

Related posts

పంచ్ ప్రభాకర్ ను ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారు?

Satyam NEWS

కువైట్ నందమూరి సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ

Satyam NEWS

డీపీఆర్ఓ ఆధ్వ‌ర్యంలో జర్న‌లిస్ట్ ల‌కు కరోనా వ్యాక్సిన్…!

Satyam NEWS

Leave a Comment