27.7 C
Hyderabad
April 26, 2024 05: 05 AM
Slider తెలంగాణ

ములుగులో అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ

kcr 11 12

హైదరాబాద్ శివారు లోని ములుగులో ఉన్న అటవీ కళాశాల, పరిశోధన సంస్థ FCRI ను ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రారంభించారు. ముందుగా పైలాన్ ను ఆవిష్కరించి ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్క నాటారు. అనంతరం ఆయన కాలేజీ క్యాంపస్ ను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు  ఇంద్రకరణ్ రెడ్డి,  హరీష్ రావు, ఈటెల రాజేందర్, శ్రీనివాస గౌడ్, నిరంజన్ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్త, PccF ఆర్ శోభ, FCRI డీన్ చంద్ర శేఖర్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, కాలేజ్ స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

మధ్యాహ్నానికి తీరం దాటనున్న నిసర్గ తుపాను

Satyam NEWS

దళితుల స్మశాన వాటికను రక్షించాలి

Bhavani

కరోనా ఎఫెక్ట్: దేశంలో ప్రింట్ మీడియా షట్ డౌన్ తప్పదా?

Satyam NEWS

Leave a Comment