వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకొని తాడ్వాయి రేంజ్ కార్యాలయం నుండి మేడారం ఆర్చ్ వరకు అటవీశాఖ సిబ్బంది ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలకు వన్య ప్రాణి చట్టం గురించి, అలాగే వన్యప్రాణులు సంరక్షణ ఆవశ్యకత గురించి ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ కోట సత్తయ్య వివరించారు.