37.2 C
Hyderabad
April 19, 2024 12: 25 PM
Slider ప్రకాశం

చీరాలలో 471 ఇళ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కరణం

#karanam balaram

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఈరోజు చీరాల నగర్ -2 (చీరాల దండు రహదారి) లో మెగా గ్రౌండింగ్ మేళ జరిగింది.

ఈ కార్యక్రమానికి హాజరై చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి ఇళ్లకు శంకుస్థాపన చేశారు. నవరత్నాలు లో భాగంగా పేదలందరికీ ఇల్లు కోసం చీరాలలో  471 గృహాలు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగ మల్లేశ్వర రావు, ఎమ్మార్వో హుస్సేన్, ఎంపిడిఓ సాంబశివరావు, గృహ నిర్మాణ శాఖ అధికారులు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Related posts

నాటు సారా స్థావరాలపై ఎక్సయిజ్ దాడులు

Satyam NEWS

‘‘అధర్మ పాలన మనల్ని మింగేసే కాడికి వచ్చింది’’

Satyam NEWS

వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి

Satyam NEWS

Leave a Comment