28.7 C
Hyderabad
April 20, 2024 06: 51 AM
Slider నల్గొండ

30 లక్షల రూపాయలతో పబ్లిక్ టాయిలెట్స్ కు శంకుస్థాపన

#Public Toilets

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల కేంద్రం మున్సిపాలిటీ పరిధిలో 3, 21,22వ,వార్డుల పరిధిలో,RDO కార్యాలయం, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ లలో గురువారం మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మన్  జక్కుల నాగేశ్వరరావు కలిసి 30 లక్షల రూపాయలతో పబ్లిక్ టాయిలెట్స్ కి శంకుస్థాపన చేశారు.

కార్యక్రమంలో కమిషనర్ నాగిరెడ్డి,సంపత్ రెడ్డి, సతీష్,భాస్కర్, గురవయ్య, ఉపేంద్ర,శం భయ్య, ములకలపల్లి రామగోపి, K.శ్రవణ్ కుమార్, AE ప్రవీణ్,అంజలి,Rtc DM,  వేము నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

సైరా నరసింహారెడ్డి చిత్రం రివ్యూ

Satyam NEWS

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రూపొందించిన సినిమానే రైతన్న

Satyam NEWS

తిరుమలకు మ‌‌ద్యం, మాంసం తీసుకెళుతున్న జర్నలిస్టు అరెస్టు

Satyam NEWS

Leave a Comment