36.2 C
Hyderabad
April 25, 2024 21: 56 PM
Slider రంగారెడ్డి

శ్రీ మహంకాళి  దేవాలయం పునఃనిర్మాణానికి భుమి పూజ

#mahankalitemple

శ్రీశ్రీశ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయం పునఃప్రారంభ  భుమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు హాజరై ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం రామంతాపూర్ డివిజన్ శ్రీ రామ కాలనీలో జరిగింది. కార్యక్రమంలో టిఆర్ఎస్ నేత గంధం నాగేశ్వరరావు, శ్రీ రామ కాలనీ అధ్యక్షులు కేశవరెడ్డి ,సెక్రటరి విష్ణు మూర్తి ,కోశాధికారి చంద్రయ్య ,కాలనీ సభ్యులు  రాంచంద్రచారి ,వెంకటేష్ ,నరసింహ రెడ్డి ,విజయ ,విజయలక్ష్మి ,శివ నంగునూరి ,శైలేందర్, కాలనీ వాసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

రైతుల్లో ధైర్యం నింపేందుకే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

Satyam NEWS

లాక్ డౌన్ బందోబస్తు పరిశీలించిన స్టీఫెన్ రవీంద్ర

Satyam NEWS

ప్రగతి భవన్ ఎదుట టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment