శ్రీశ్రీశ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయం పునఃప్రారంభ భుమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు హాజరై ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం రామంతాపూర్ డివిజన్ శ్రీ రామ కాలనీలో జరిగింది. కార్యక్రమంలో టిఆర్ఎస్ నేత గంధం నాగేశ్వరరావు, శ్రీ రామ కాలనీ అధ్యక్షులు కేశవరెడ్డి ,సెక్రటరి విష్ణు మూర్తి ,కోశాధికారి చంద్రయ్య ,కాలనీ సభ్యులు రాంచంద్రచారి ,వెంకటేష్ ,నరసింహ రెడ్డి ,విజయ ,విజయలక్ష్మి ,శివ నంగునూరి ,శైలేందర్, కాలనీ వాసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
previous post