28.7 C
Hyderabad
April 20, 2024 07: 14 AM
Slider కృష్ణ

సిఎం జగన్ నివాస సమీపంలో నాలుగు పాజిటీవ్ కేసులు

#Prakasham Barriage

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి అతి చేరువలో ఉన్న ఎన్టీఆర్ కట్ట, క్రిస్టియన్ పేట లో నేడు మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నాలుగు కేసులు కూడా సీఎం నివాసానికి అతి చేరువలో రావడం వలన ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

కాగా ఇందులో ఇద్దరు వాలంటీర్లు ఉండటంతో ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తుంది. వాలంటీర్లు ఇద్దరు గత మూడు రోజుల క్రితం తాడేపల్లి లో గల ప్రాంతాలలో పింఛన్లు పంపిణీ చేసినట్లు సమాచారం. అధికారులు తాడేపల్లి ప్రాంతం మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని అన్ని రకాల శానిటేషన్ పనులను చేస్తున్నారు.

Related posts

చలితో గజగజలాడుతున్న ఉత్తరభారతం

Bhavani

గాలి వాటం మార్చుకున్న పవన్ కల్యాణ్?

Satyam NEWS

హాజరత్ బాబా నడియాడిన స్థల దర్శన భాగ్యం కలగడం అదృష్టం

Satyam NEWS

Leave a Comment