విజయవాడకు చెందిన న్యాయవాది కుటుంబంలో కరోనా విషాదం నింపింది.
పాతబస్తీ చెందిన న్యాయవాది తునుగుంట్ల దినేష్(37) కరోనాతో మృతి చెందారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున దినేష్ తండ్రి మరణించారు.
మూడు రోజుల క్రితం కరోనాతో దినేష్ తల్లి, బాబాయ్ కన్నుమూశారు.
ఇలా ఒకే కుటుంబంలో కరోనాకు నలుగురు వ్యక్తులు బలయ్యారు. ఎంత దారుణం?