28.2 C
Hyderabad
April 20, 2024 10: 56 AM
Slider కృష్ణ

ఒకే కుటుంబంలో నలుగురిని పొట్టన పెట్టుకున్న కరోనా

#sanitizer

విజయవాడకు చెందిన న్యాయవాది కుటుంబంలో కరోనా విషాదం నింపింది.

పాతబస్తీ చెందిన న్యాయవాది తునుగుంట్ల దినేష్(37) కరోనాతో మృతి చెందారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున దినేష్ తండ్రి మరణించారు.

మూడు రోజుల క్రితం  కరోనాతో దినేష్ తల్లి, బాబాయ్ కన్నుమూశారు.

ఇలా ఒకే కుటుంబంలో కరోనాకు నలుగురు వ్యక్తులు బలయ్యారు. ఎంత దారుణం?

Related posts

భారత సామ్రాజ్యమా ఊపిరి పీల్చుకో బైడెన్ మనవాడే

Satyam NEWS

సీఎం జగన్ పేషీ అధికారి డ్రైవర్ కు కరోనా

Satyam NEWS

పంచ్ ప్రభాకర్ ను ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారు?

Satyam NEWS

Leave a Comment