32.2 C
Hyderabad
March 29, 2024 01: 03 AM
Slider ముఖ్యంశాలు

ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద మృతి

#vizagcity

విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు.

అగ్నిప్రమాదంలో చనిపోయారని కొందరు చెబుతున్నారు. అయితే చుట్టూ రక్తపు మరకలు ఉండటంతో అనుమానం వ్యక్తమవుతోంది.

మధురవాడ మిధిలపురి కాలనీలోని ఆదిత్య టవర్స్ లో ఈ ఘటన జరిగింది. మరణించిన వారిని బంగారు నాయుడు(50), నిర్మల(46), దీపక్(22), కశ్యప్ (19) గా గుర్తించారు.

వీరంతా ఎన్ ఆర్ ఐ లు. 8 నెలల కిందట వీరంతా ఈ అపార్ట్ మెంట్ లోకి వచ్చారు. అపార్ట్ మెంట్ 5వ అంతస్తులో ఉన్న వీరు అనుమానాస్పద స్థితిలో మరణించారు.

సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్న విజయనగరం ఎస్పీ…!

Satyam NEWS

తోడేళ్ల గుంపునకు సింహం నాయకత్వం వహిస్తుందా?

Satyam NEWS

లోన్ ఎఫెక్ట్: ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment