Slider ఆంధ్రప్రదేశ్

తిరిగి వచ్చిన ఏపి సిఎం జగన్ మోహన్ రెడ్డి

1234

అమెరికా పర్యటన  పూర్తి చేసుకుని ఎపి సియం జగన్ మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం కు చేరుకున్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 15న అధికారిక, వ్యక్తిగత పర్యటన నిమిత్తం సిఎం  అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అమెరికా లో పలువురు పారిశ్రామికవేత్తలు,ప్రవాస తెలుగువారితో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. అమెరికా పర్యటన ముగించుకుని ఈ తెల్లవారుజామున 3 గంటలకు సియం జగన్,  ఆయన సతీమణి భారతి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని తెల్లవారుజామున 4.30 గంటలకు తాడేపల్లి నివాసానికి వచ్చారు.    

Related posts

వాషింగ్టన్ డీసీ లో టీడీఎఫ్ సమావేశం ముగింపు

Satyam NEWS

అభివృద్ధి భారత్

Satyam NEWS

కూకట్ పల్లి అసెంబ్లీ లో బీఆర్ఎస్ కు భారీ షాక్

Satyam NEWS

Leave a Comment