28.7 C
Hyderabad
April 20, 2024 10: 30 AM
Slider ఆంధ్రప్రదేశ్

తిరిగి వచ్చిన ఏపి సిఎం జగన్ మోహన్ రెడ్డి

1234

అమెరికా పర్యటన  పూర్తి చేసుకుని ఎపి సియం జగన్ మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం కు చేరుకున్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 15న అధికారిక, వ్యక్తిగత పర్యటన నిమిత్తం సిఎం  అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అమెరికా లో పలువురు పారిశ్రామికవేత్తలు,ప్రవాస తెలుగువారితో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. అమెరికా పర్యటన ముగించుకుని ఈ తెల్లవారుజామున 3 గంటలకు సియం జగన్,  ఆయన సతీమణి భారతి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని తెల్లవారుజామున 4.30 గంటలకు తాడేపల్లి నివాసానికి వచ్చారు.    

Related posts

ఎద్దును కోల్పోయిన రైతులకు కెడిసిసి రూ.25వేలు సాయం

Sub Editor

శ్రీ మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు

Satyam NEWS

అవినీతిలో చిక్కుకున్న ఐఏఎస్ అధికారి ఇంట్లో మరో ట్రాజెడీ

Satyam NEWS

Leave a Comment