35.2 C
Hyderabad
April 20, 2024 15: 51 PM
Slider హైదరాబాద్

అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలి

#developmentworks

డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ కు స్టాండింగ్ కమిటీ మెంబర్, నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జన్ శేఖర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్
డివిజన్ పరిధిలోని ప్రధాన సమస్యలను కమిషనర్ కు విన్నవించారు. కార్పొరేటర్ డివిజన్లోని పలు అభివృద్ధి నిర్మాణ పనులను పై కమిషనర్ తో చర్చించారు. కమిషనర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ

  1. నాచారం రైతు బజార్ లో ఉన్న ఖాళీ స్థలంలో పేద మధ్యతరగతి ప్రజల కొరకు మల్టీ లెవెల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు.
  2. ఎర్రకుంట లోని హిందూ స్మశాన వాటికను వైకుంఠధామంగా తీర్చిదిద్దాలని
  3. పటేల్ కుంట చెరువు సుందరీకరించాలని.
  4. నాచారం వార్డు కార్యాలయం పునర్ నిర్మించాలని వినతి పత్రం అందజేశారు.
    కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సాయి జెన్ శేఖర్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు

Related posts

రాజంపేట లో మలిశెట్టి పవనన్న ప్రజాబాట విజయోత్సవ ర్యాలీ

Satyam NEWS

సంక్రాంతి లక్ష్మికి స్వాగతం

Satyam NEWS

ఓవైపు సిరిమాను సంబరం..మరోవైపు కంట్రోల్ రూంలో వర్షపు నీరు

Satyam NEWS

Leave a Comment