25.7 C
Hyderabad
January 15, 2025 17: 30 PM
Slider ఆంధ్రప్రదేశ్

స్టార్ట్ ఎగైన్: విశాఖలో మిలీనియం టవర్-బి కి నిధులు

jagan jail

విశాఖపట్నం రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాలని కృతనిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంకే సమస్యల గురించి పట్టుంకోవడం లేదు. విశాఖపట్నం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా  మిలీనియం టవర్-బి నిర్మాణం జరపాలని నిర్ణయించారు.

అందుకోసం తాజాగా నిధులు విడుదల చేశారు. విశాఖలోని మధురవాడ వద్ద నిర్మించే మిలీనియం టవర్-నిర్మాణానికి రూ.19.73 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే టవర్-ఎ నిర్మాణం పూర్తి చేసిన ప్రభుత్వం అక్కడినుంచే సచివాలయ కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తోంది.

Related posts

The End: రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ కేల్ ఖతం

Satyam NEWS

బాదుడే బాదుడు.. ఆర్టీసీ చార్జీలపై..టీడీపీ ఆందోళన

Satyam NEWS

మరో లాక్‌డౌన్.. సీఎంలతో ప్రధాని భేటీ

Sub Editor

Leave a Comment