31.2 C
Hyderabad
April 19, 2024 04: 10 AM
Slider ఆంధ్రప్రదేశ్

స్టార్ట్ ఎగైన్: విశాఖలో మిలీనియం టవర్-బి కి నిధులు

jagan jail

విశాఖపట్నం రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాలని కృతనిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంకే సమస్యల గురించి పట్టుంకోవడం లేదు. విశాఖపట్నం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా  మిలీనియం టవర్-బి నిర్మాణం జరపాలని నిర్ణయించారు.

అందుకోసం తాజాగా నిధులు విడుదల చేశారు. విశాఖలోని మధురవాడ వద్ద నిర్మించే మిలీనియం టవర్-నిర్మాణానికి రూ.19.73 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే టవర్-ఎ నిర్మాణం పూర్తి చేసిన ప్రభుత్వం అక్కడినుంచే సచివాలయ కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తోంది.

Related posts

రిక్వెస్టు: శ్రీరామనవమి వేడుక అంటూ రోడ్లపైకి రావద్దు

Satyam NEWS

షర్మిల కాంగ్రెస్ లో చేరితే… జగన్ మఠాష్

Satyam NEWS

ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం చేయాలి

Satyam NEWS

Leave a Comment