తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో నంబర్ వన్ చానల్ గా ఉన్న మెట్రో టీవీ 20 21 నూతన సంవత్సర క్యాలెండర్ ను సోమవారం నాడు జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, అడిషనల్ ఎస్పీ కృష్ణ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మెట్రో టీవీ యాజమాన్యాన్ని, సిబ్బందిని వారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రామ్మోహన్, కెమెరామెన్ ముకుందరావు, అలంపూర్ విలేఖరి తీర్థ చారి, రిపోర్టర్ ఆరగిద్ద వీరన్న చారి, వెంకటేష్,, రాముడు, రామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.