తాజాగా మైనింగ్ కింగ్, మాజీ మంత్రి, నాలుగు రాష్ట్రాల్లో అభిమానులను సంపాధించుకున్న వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది.
తనకు కరోనా లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్ అని వెలుగు చూసిందని, వైద్యుల సలహామేరకు చికిత్స చేయించుకుంటున్నానని మాజీ మంత్రి గాలి స్పష్టం చేశారు.